24.2 C
Hyderabad
Friday, December 8, 2023
Home ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

నెల్లూరు: ఆర్టీసీ బస్సులో గంజాయి స్వాధీనం

 నాయుడుపేట జువ్వలపాలెం క్రాస్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎస్ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, విజయవాడ నుంచి బెంగుళూరుకు వెళ్లుతున్న ఆర్టీసీ బస్సులో...

గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద రూ.కోటి పట్టివేత

 జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా రూ.కోటి పట్టుబడింది. కారులో తరలిస్తున్న రూ.1.06 కోట్లను పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. మధిర మిరప రైతులకు చెల్లించాల్సిన...

తెనాలిలో వార్డుల పర్యటనకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే

తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వార్డుల పర్యటనకు శ్రీకారం చుట్టారు. గుడ్ మార్నింగ్ తెనాలి పేరిట కౌన్సిలర్లతో కలిసి వార్డులలో ఎమ్మెల్యే పర్యటించారు. శుక్రవారం ఉదయం మారిసుపేట ప్రాంతంలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు....

పెద్దిరెడ్డి నోటీసుకు వివరణ ఇవ్వండి

 తన హక్కులకు భంగం కలిగించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన నోటీసుపై సభాహక్కుల కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు శాసనసభ లేఖ రాసింది....

గొంతు ఎత్తొద్దనే

రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తాను, టీడీపీ...

తిరుపతి సీటు బీజేపీకే

తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి రంగంలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీజేపీ...

రెండో గండం!

బీఐఎ్‌ఫఆర్‌… అంటే, పరిశ్రమల ఆర్థిక పునర్‌వ్యవస్థీకరణ బోర్డు! ఏదైనా పరిశ్రమను బీఐఎ్‌ఫఆర్‌ పరిధిలోకి తెచ్చారంటే… దానికి మరణ శాసనం లిఖించినట్లే! 1998-99లో విశాఖ ఉక్కు కర్మాగారం కూడా బీఐఎ్‌ఫఆర్‌కు రెఫర్‌ అయ్యింది. సంస్థ...

చలో పులివెందుల

ప్రస్తుతం విజయవాడలోని పశుసంవర్ధకశాఖ డైరెక్టరేట్‌ ప్రాంగణంలోని భవనాల్లో తాత్కాలికంగా వెటర్నరీ బయోలాజికల్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను నిర్వహిస్తున్నారు. విజయవాడ సమీపంలోని కంకిపాడులోని పశుసంవర్ధకశాఖ సొంత స్థలంలో శాశ్వతప్రాతిపాదికన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జగన్‌...

Stay Connected

22,878FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

మంచిర్యాల పట్టణం లో పటేల్ ఎంటర్ఫ్రీయర్ నెట్వర్క్ PEN ఎనిమిదవ సదస్సు నిర్వహించిన డా,పి ఎల్ ఎన్ బృందం

మంచిర్యాల పట్టణం లో పటేల్ ఎంటర్ఫ్రీయర్ నెట్వర్క్ PEN ఎనిమిదవ సదస్సు నిర్వహించిన డా,పి ఎల్ ఎన్ బృందం..పటేల్ వ్యాపారవేత్తల సమావేశానికి విశేష స్పందన , హాజరైన ప్రముఖ వ్యాపారవేత్త .....

రైల్వే స్టేషన్ లోని పలు సమస్యల పై రైల్వే చైర్మన్ వినయ్ కుమార్ త్రిపాఠి ధ్రుస్టి కి తీసుకెల్లిన ఎమ్మెల్యే దివాకర్ రావు...

మంచిర్యాల రైల్వే స్టేషన్ లోని పలు సమస్యల పై రైల్వే బోర్డు చైర్మన్ వినయ్ కుమార్ త్రిపాఠి కివివరించిన ఎమ్మెల్యే దివాకర్ రావు , ఎంపీ వెంకటేష్ నేతఢిల్లీలోని రైల్వే బోర్డు ప్రధాన...

బెల్లంపల్లి పోలీసుల ఆద్వర్యంలో .. మూడు వేల మంది రైతుల తో భారీ బహిరంగ సభ .. ఏసీపీ ఎడ్ల మహేష్

గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆద్వర్యం లోమూడు వేల మంది రైతుల తో భారీ బహిరంగ సభ .. నిర్వహించారు ప్రతి గ్రామం లో ప్రత్యేక నిఘా...

నెరవేరనున్న మంచిర్యాల జిల్లా ప్రజల ఆకాంక్ష…

శాసనసభ్యులు దివాకర్‌రావు చారవతో 500 కోట్ల వ్యయంతో వైద్య కళాశాల ఏర్పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం… ఆ ఆనందోత్సవాలలో తెరాస శ్రేణులు… ప్రత్యేక పర్యవేక్షణలో మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు మంచిర్యాల బ్యూరో, జనంసాక్షి : జిల్లా...

దండేపల్లి లో మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన

దండేపల్లి లో ఎనిమొదవ రోజుకు చేరిన మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన కార్యక్రమం ప్రభుత్వం ఇకనైనా స్పందించాలిమధ్యాహ్న భోజన వంట కార్మికుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తించాలి కార్మికుల సమస్యల ని...