38.2 C
Hyderabad
Saturday, June 3, 2023
Home అంత‌ర్జాతీయం

అంత‌ర్జాతీయం

అడవిని వీడండి.. జనజీవనం లోకి రండి వైద్యం అందిస్తాం ..రామగుండం సీపీ సత్యనారాయణ I.P.S

అజ్ఞాత వనం ని వీడండి జనజీవనం లోకి రండి. మానవీయ కోణం లో వైద్యం అందిస్తాం : రామగుండం సీపీ సత్యనారాయణ రామగుండం కమిషనరేట్ పరిదిలోని పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పోలిస్ స్టేషను పరిథిలో సిపిఐ...

దేశ‌వ్యాప్తంగా 646 మంది వైద్యులు మరణం ..క‌రోనా సెకండ్ వేవ్ ప్రభావం

న్యూఢిల్లీ : క‌రోనా సెకండ్ వేవ్ తో దేశ‌వ్యాప్తంగా 646 మంది వైద్యులు మ‌ర‌ణించార‌ని ఐఎంఏ శ‌నివారం వెల్ల‌డించింది. జూన్ 5 వ‌ర‌కూ ఐఎంఏ కొవిడ్-19 రిజిస్ట్రీ వివ‌రాల ప్ర‌కారం ఢిల్లీలో అత్య‌ధికంగా 109...

భారత క్రికెటర్లకు శుభవార్త చెప్పిన యుకె ప్రభుత్వం

కుటుంబ సభ్యులతో సహా ఇంగ్లండ్ పర్యటనకు వచ్చేందుకు క్రికెటర్లకు అనుమతినిచ్చింది. భారత పురుషులు, మహిళల క్రికెట్ జట్లు ప్రత్యేక విమానాల్లో బుధవారం ఇంగ్లండ్ పయనం కానున్నాయి. సుదీర్ఘ పర్యటన కావడంతో కుటుంబ...

గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు..గుట్టు రట్టు చేసిన పోలీస్ లు

గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు చేస్తూ, తవ్వకాలు జరిపే ముఠాను అరెస్ట్ చేసిన రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు తవ్వకాలకు వెళ్తున్న సమయంలో పక్కా సమాచారంతో కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీ చేసి అదుపులోకి...

బాలికపై జీహెచ్​ఎంసీ ఉద్యోగి అత్యాచారయత్నం..నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీస్ లు

తన కుమార్తెపై జీహెచ్​ఎంసీ ఔట్​సోర్సింగ్​ ఉద్యోగి భాస్కరరావు అత్యాచారానికి యత్నించాడంటూ మేడ్చల్​ జిల్లా జగద్గిగిగుట్ట పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదుచేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు. ఈ ఘటనపై...

భార్య కి షాకిచ్చిన కోర్ట్ … భర్త వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించినందుకు బారి జరిమానా

ఇంతవరకు భర్త భార్య పై నిఘా పెట్టిన సంఘటనలు చాలా విన్నాం ... ఎక్కడో ఒకచోట వినే ఉంటారు కానీ ఇక్కడ మాత్రం ఓ భార్య భర్త పై నిఘా పెట్టింది.. తన భార్య...

2-డీజీ ఫస్ట్‌ బ్యాచ్‌ను విడుదల చేసిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ: ncounter news డాక్టర్ రెడ్డీస్‌, డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కోవిడ్‌–19 ఔషధం ‘2– డీజీ’ తొలిబ్యాచ్‌ను కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ విడుదల చేశారు. నోటి ద్వారా తీసుకునే 2–డీజీ ఔషధాన్ని ఒక...

లాక్డౌన్ ఉల్లఘనలకు పాల్పడితే చర్యలు తప్పవు-రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ I.P.S

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ తెలిపారు. కరోనా వ్యాధిని నియంత్రించడంలో భాగం రాష్ట్రప్రభుత్వం నేటి నుండి ప్రకటించిన...

Stay Connected

22,878FansLike
3,797FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

మంచిర్యాల పట్టణం లో పటేల్ ఎంటర్ఫ్రీయర్ నెట్వర్క్ PEN ఎనిమిదవ సదస్సు నిర్వహించిన డా,పి ఎల్ ఎన్ బృందం

మంచిర్యాల పట్టణం లో పటేల్ ఎంటర్ఫ్రీయర్ నెట్వర్క్ PEN ఎనిమిదవ సదస్సు నిర్వహించిన డా,పి ఎల్ ఎన్ బృందం..పటేల్ వ్యాపారవేత్తల సమావేశానికి విశేష స్పందన , హాజరైన ప్రముఖ వ్యాపారవేత్త .....

రైల్వే స్టేషన్ లోని పలు సమస్యల పై రైల్వే చైర్మన్ వినయ్ కుమార్ త్రిపాఠి ధ్రుస్టి కి తీసుకెల్లిన ఎమ్మెల్యే దివాకర్ రావు...

మంచిర్యాల రైల్వే స్టేషన్ లోని పలు సమస్యల పై రైల్వే బోర్డు చైర్మన్ వినయ్ కుమార్ త్రిపాఠి కివివరించిన ఎమ్మెల్యే దివాకర్ రావు , ఎంపీ వెంకటేష్ నేతఢిల్లీలోని రైల్వే బోర్డు ప్రధాన...

బెల్లంపల్లి పోలీసుల ఆద్వర్యంలో .. మూడు వేల మంది రైతుల తో భారీ బహిరంగ సభ .. ఏసీపీ ఎడ్ల మహేష్

గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆద్వర్యం లోమూడు వేల మంది రైతుల తో భారీ బహిరంగ సభ .. నిర్వహించారు ప్రతి గ్రామం లో ప్రత్యేక నిఘా...

నెరవేరనున్న మంచిర్యాల జిల్లా ప్రజల ఆకాంక్ష…

శాసనసభ్యులు దివాకర్‌రావు చారవతో 500 కోట్ల వ్యయంతో వైద్య కళాశాల ఏర్పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం… ఆ ఆనందోత్సవాలలో తెరాస శ్రేణులు… ప్రత్యేక పర్యవేక్షణలో మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు మంచిర్యాల బ్యూరో, జనంసాక్షి : జిల్లా...

దండేపల్లి లో మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన

దండేపల్లి లో ఎనిమొదవ రోజుకు చేరిన మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన కార్యక్రమం ప్రభుత్వం ఇకనైనా స్పందించాలిమధ్యాహ్న భోజన వంట కార్మికుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తించాలి కార్మికుల సమస్యల ని...