33.2 C
Hyderabad
Saturday, June 3, 2023
Home తెలంగాణ

తెలంగాణ

ఆసుపత్రి అవసరాల కోసం పదిహేను వేళా రూపాయలు సహాయం చేసిన ఛాంబర్ అఫ్ కామర్స్

భాష్యం స్కూల్ దగ్గర నివసిస్తున్న సాగరిక అనే అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబానికి ఫెర్టిలైజర్ అసోసియేషన్ వారు వైద్య సహాయ నిమ్మిత్తము Rs 15000/- ఆర్థిక సహాయం...

హెల్మెట్ మరియు మాస్క్ వాడకంపై అవగాహన సదస్సు నిర్వహించిన మంచిర్యాల సి .ఐ బి . రాజు

ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ మరియు మాస్క్ వాడకంపై అవగాహన మరియు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ వాడండి మీ ప్రాణాలని కాపడుకోండి రామగుండం కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా...

అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా. న్యాయ మూర్తులకు సన్మానం

అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా. న్యాయ మూర్తులకు సన్మానం గోదావరి అర్బన్ మంచెరియల్ శాఖ లో న్యాయ మూర్తులను మరియు న్యాయవాదులను సన్మనిచడం జరిగింది. భారత దేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం దీనిలో...

మావోయిస్టులు మన ప్రాంతంలో లేరు అని ఉదాసీనతతో ఉండకూడదు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి : సిపి రామగుండము

స్పెషల్ పార్టీ సిబ్బందికి రివార్డ్ మేళా… తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న స్పెషల్ పార్టీ...

కార్మిక శాఖ మంత్రి భుపేంద్ర యాదవ్ కి శుభాకాంక్షలు

ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి పర్యావరణ, కార్మిక శాఖ మంత్రి భుపేంద్ర యాదవ్ ని కలిసి శుభాకాంక్షలు తెలిసిన మాజీ ఎంపి, బిజెపి కోరుకమిటి సభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి...

పర్యావరణ పరిరక్షణ అందరి భాద్యత సి .పి సత్యనారాయణ ఐ.పి.ఎస్

హరితహారంలో ప్రజలు భాగస్వాములై మొక్కలు నాటి పచ్చదనాన్ని విస్తరించాలి:తెలంగాణ పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా హరితహారంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో తెలంగాణ పోలీస్ హౌసింగ్...

గోవధ నిర్వహిస్తే కటిన శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్న తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి  బక్రీద్ పండుగ బందోబస్తు..  గోవధ కు సంబంధించి అన్ని జిల్లాల కమిషనర్స్, ఎస్పీలు  మరియు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు..అనంతరం.. మహబూబాబాద్ జిల్లా...

ప్రజలకు మెరుగైన సెవేలు అందించాలి..డిజిపి మహేందర్ రెడ్డి

ప్రజలు నచ్చే, మెచ్చే విధంగా, మనం చేసే ప్రతి సర్వీస్ ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజల యొక్క సేఫ్టీ సెక్యూరిటీ లక్ష్యంగా పోలీస్ పని చేయాలి జులై నెల లోపు కొత్తగా నిర్మించిన పోలీస్...

Stay Connected

22,878FansLike
3,796FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

మంచిర్యాల పట్టణం లో పటేల్ ఎంటర్ఫ్రీయర్ నెట్వర్క్ PEN ఎనిమిదవ సదస్సు నిర్వహించిన డా,పి ఎల్ ఎన్ బృందం

మంచిర్యాల పట్టణం లో పటేల్ ఎంటర్ఫ్రీయర్ నెట్వర్క్ PEN ఎనిమిదవ సదస్సు నిర్వహించిన డా,పి ఎల్ ఎన్ బృందం..పటేల్ వ్యాపారవేత్తల సమావేశానికి విశేష స్పందన , హాజరైన ప్రముఖ వ్యాపారవేత్త .....

రైల్వే స్టేషన్ లోని పలు సమస్యల పై రైల్వే చైర్మన్ వినయ్ కుమార్ త్రిపాఠి ధ్రుస్టి కి తీసుకెల్లిన ఎమ్మెల్యే దివాకర్ రావు...

మంచిర్యాల రైల్వే స్టేషన్ లోని పలు సమస్యల పై రైల్వే బోర్డు చైర్మన్ వినయ్ కుమార్ త్రిపాఠి కివివరించిన ఎమ్మెల్యే దివాకర్ రావు , ఎంపీ వెంకటేష్ నేతఢిల్లీలోని రైల్వే బోర్డు ప్రధాన...

బెల్లంపల్లి పోలీసుల ఆద్వర్యంలో .. మూడు వేల మంది రైతుల తో భారీ బహిరంగ సభ .. ఏసీపీ ఎడ్ల మహేష్

గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆద్వర్యం లోమూడు వేల మంది రైతుల తో భారీ బహిరంగ సభ .. నిర్వహించారు ప్రతి గ్రామం లో ప్రత్యేక నిఘా...

నెరవేరనున్న మంచిర్యాల జిల్లా ప్రజల ఆకాంక్ష…

శాసనసభ్యులు దివాకర్‌రావు చారవతో 500 కోట్ల వ్యయంతో వైద్య కళాశాల ఏర్పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం… ఆ ఆనందోత్సవాలలో తెరాస శ్రేణులు… ప్రత్యేక పర్యవేక్షణలో మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులు మంచిర్యాల బ్యూరో, జనంసాక్షి : జిల్లా...

దండేపల్లి లో మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన

దండేపల్లి లో ఎనిమొదవ రోజుకు చేరిన మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన కార్యక్రమం ప్రభుత్వం ఇకనైనా స్పందించాలిమధ్యాహ్న భోజన వంట కార్మికుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తించాలి కార్మికుల సమస్యల ని...